తిరుమల ప్రసాదాల ధరల పెంపు

హైదరాబాద్,జనవరి 28:  తిరుమల స్వామి వారి  ప్రసాదాల ధరలను టీటీడీ భారీగా  పెంచింది.. రూ.25 ఉన్న జిలేబీ ప్రసాదాన్ని రూ.70కి, వడ ప్రసాదాన్ని రూ.4 నుంచి రూ.25కు, మురుకు ప్రసాదాన్ని రూ.4 నుంచి 30 రూపాయలకు పెంచింది. ప్రసాదాల ధరల పెంపులో ఒక్క లడ్డూకు మాత్రం మినహాయింపు ఇచ్చింది.  ముడి సరుకుల ధరలు పెరిగినందువల్లే ధరల పెంచినట్లు టీటీడీ తెలిపింది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు