Friday, January 28, 2011

తిరుమల ప్రసాదాల ధరల పెంపు

హైదరాబాద్,జనవరి 28:  తిరుమల స్వామి వారి  ప్రసాదాల ధరలను టీటీడీ భారీగా  పెంచింది.. రూ.25 ఉన్న జిలేబీ ప్రసాదాన్ని రూ.70కి, వడ ప్రసాదాన్ని రూ.4 నుంచి రూ.25కు, మురుకు ప్రసాదాన్ని రూ.4 నుంచి 30 రూపాయలకు పెంచింది. ప్రసాదాల ధరల పెంపులో ఒక్క లడ్డూకు మాత్రం మినహాయింపు ఇచ్చింది.  ముడి సరుకుల ధరలు పెరిగినందువల్లే ధరల పెంచినట్లు టీటీడీ తెలిపింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...