ముంబై,జనవరి 25: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించింది. వడ్డీ రేటు 25 బేసిక్ పాయింట్లకు పెంచింది. జీడీపీ వృద్ధిరేటును 8.5 శాతంగా రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. అలాగే నగదు నిల్వల నిష్పత్తిని 6 శాతంగా ఉంచింది. రెపో రేటును 6.25 నుంచి6.5 శాతానికి. రివర్స్ రెపోను 5.25 నుంచి 5.5 శాతానికి పెంచింది. సీఆర్ఆర్ మాత్రం అలాగే ఉంచింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment