Friday, January 21, 2011

కేంద్ర మాజీ మంత్రి, సత్యనారాయణరావు మృతి

హైదరాబాద్,జనవరి 21 : కేంద్ర మాజీ మంత్రి, కాకినాడ మాజీ ఎంపీ ఎస్.పి.బి.కె సత్యనారాయణరావు మృతి చెందారు. ఆయన వయసు 90 సంవత్సరాలు.  గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణరావు హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం  ఉదయం మరణించారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...