కేంద్ర మాజీ మంత్రి, సత్యనారాయణరావు మృతి

హైదరాబాద్,జనవరి 21 : కేంద్ర మాజీ మంత్రి, కాకినాడ మాజీ ఎంపీ ఎస్.పి.బి.కె సత్యనారాయణరావు మృతి చెందారు. ఆయన వయసు 90 సంవత్సరాలు.  గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణరావు హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం  ఉదయం మరణించారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు