‘మకరజ్యోతి’ మానవ కల్పితమా?


కొచి,జనవరి 20: ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో భక్తులకు దర్శనమిచ్చే ‘మకరజ్యోతి’ వెనక ఉన్న  నిజానిజాలను బయటపెట్టాలని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీఎస్)ను కేరళ హైకోర్టు గురువారం ఆదేశించింది. మకరజ్యోతి మానవ కల్పితమా, కాదా అనేది ప్రజలకు స్పష్టం చేయాలని జస్టిస్ బి. రాధాకృష్ణన్, జస్టిస్ పిఎస్ గోపీనాథ్‌లతో కూడిన బెంచ్ ఉత్తర్వులిచ్చింది. శబరిమల సమీపంలోని పొలిమేడులో ఈనెల 14న జరిగిన తొక్కిసలాటలో 102 మంది భక్తులు మృతిచెందిన నేపథ్యంలో ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు