కొచి,జనవరి 20: ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో భక్తులకు దర్శనమిచ్చే ‘మకరజ్యోతి’ వెనక ఉన్న నిజానిజాలను బయటపెట్టాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీఎస్)ను కేరళ హైకోర్టు గురువారం ఆదేశించింది. మకరజ్యోతి మానవ కల్పితమా, కాదా అనేది ప్రజలకు స్పష్టం చేయాలని జస్టిస్ బి. రాధాకృష్ణన్, జస్టిస్ పిఎస్ గోపీనాథ్లతో కూడిన బెంచ్ ఉత్తర్వులిచ్చింది. శబరిమల సమీపంలోని పొలిమేడులో ఈనెల 14న జరిగిన తొక్కిసలాటలో 102 మంది భక్తులు మృతిచెందిన నేపథ్యంలో ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది.
Thursday, January 20, 2011
‘మకరజ్యోతి’ మానవ కల్పితమా?
కొచి,జనవరి 20: ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో భక్తులకు దర్శనమిచ్చే ‘మకరజ్యోతి’ వెనక ఉన్న నిజానిజాలను బయటపెట్టాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీఎస్)ను కేరళ హైకోర్టు గురువారం ఆదేశించింది. మకరజ్యోతి మానవ కల్పితమా, కాదా అనేది ప్రజలకు స్పష్టం చేయాలని జస్టిస్ బి. రాధాకృష్ణన్, జస్టిస్ పిఎస్ గోపీనాథ్లతో కూడిన బెంచ్ ఉత్తర్వులిచ్చింది. శబరిమల సమీపంలోని పొలిమేడులో ఈనెల 14న జరిగిన తొక్కిసలాటలో 102 మంది భక్తులు మృతిచెందిన నేపథ్యంలో ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment