Friday, January 21, 2011

ముఖ్యమంత్రి, గవర్నర్ల 'కర్ణాటకం' !


బెంగళూరు,జనవరి 21:  కర్ణాటక లో  ముఖ్యమంత్రి, గవర్నర్ల మధ్య కుమ్ములాట తీవ్రస్థాయికి చేరింది. ఒక భూమి కుంభకోణం కేసులోముఖ్యమంత్రి విచారించేందుకు  గవర్నర్ హెచ్.ఆర్.భరద్వాజ అనుమతించారు. ఈ కుంభకోణం విషయంలో ప్రాసిక్యూషన్  నిలిపివేస్తూ మంత్రి వర్గం చేసిన తీర్మానాన్ని గవర్నర్ తిరస్కరించారు. గవర్నర్ తీరుకు నిరసనగా బిజెపి శనివారం నాడు  కర్ణాటక బంద్ కు పిలుపు ఇచ్చింది. గవర్నర్ ని రీకాల్ చేయాలని బిజెపి డిమాండ్ చేస్తోంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...