బెంగళూరు,జనవరి 21: కర్ణాటక లో ముఖ్యమంత్రి, గవర్నర్ల మధ్య కుమ్ములాట తీవ్రస్థాయికి చేరింది. ఒక భూమి కుంభకోణం కేసులోముఖ్యమంత్రి విచారించేందుకు గవర్నర్ హెచ్.ఆర్.భరద్వాజ అనుమతించారు. ఈ కుంభకోణం విషయంలో ప్రాసిక్యూషన్ నిలిపివేస్తూ మంత్రి వర్గం చేసిన తీర్మానాన్ని గవర్నర్ తిరస్కరించారు. గవర్నర్ తీరుకు నిరసనగా బిజెపి శనివారం నాడు కర్ణాటక బంద్ కు పిలుపు ఇచ్చింది. గవర్నర్ ని రీకాల్ చేయాలని బిజెపి డిమాండ్ చేస్తోంది.
Friday, January 21, 2011
ముఖ్యమంత్రి, గవర్నర్ల 'కర్ణాటకం' !
బెంగళూరు,జనవరి 21: కర్ణాటక లో ముఖ్యమంత్రి, గవర్నర్ల మధ్య కుమ్ములాట తీవ్రస్థాయికి చేరింది. ఒక భూమి కుంభకోణం కేసులోముఖ్యమంత్రి విచారించేందుకు గవర్నర్ హెచ్.ఆర్.భరద్వాజ అనుమతించారు. ఈ కుంభకోణం విషయంలో ప్రాసిక్యూషన్ నిలిపివేస్తూ మంత్రి వర్గం చేసిన తీర్మానాన్ని గవర్నర్ తిరస్కరించారు. గవర్నర్ తీరుకు నిరసనగా బిజెపి శనివారం నాడు కర్ణాటక బంద్ కు పిలుపు ఇచ్చింది. గవర్నర్ ని రీకాల్ చేయాలని బిజెపి డిమాండ్ చేస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment