కల్మాడికి ఉద్వాసన

న్యూఢిల్లీ,జనవరి 24 : కామన్వెల్త్‌ క్రీడల  ఆర్గనైజింగ్‌ కమిటీ అధ్యక్ష పదవినుంచి సురేష్‌ కల్మాడిని ప్రభుత్వం
తొల గించింది. ఇందులో జరిగిన కుంభకోణంపై సీబీఐ విచారణ జరుగుతున్నందున ఆయనను తొలగించినట్లు సమాచారం. కల్మాడితోపాటు ఆర్గనైజింగ్‌ కమిటీ కార్యదర్శి భానోత్‌కూ ఉద్వాసన పలికింది. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు