న్యూఢిల్లీ,జనవరి 24 : కామన్వెల్త్ క్రీడల ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్ష పదవినుంచి సురేష్ కల్మాడిని ప్రభుత్వం
తొల గించింది. ఇందులో జరిగిన కుంభకోణంపై సీబీఐ విచారణ జరుగుతున్నందున ఆయనను తొలగించినట్లు సమాచారం. కల్మాడితోపాటు ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి భానోత్కూ ఉద్వాసన పలికింది.
తొల గించింది. ఇందులో జరిగిన కుంభకోణంపై సీబీఐ విచారణ జరుగుతున్నందున ఆయనను తొలగించినట్లు సమాచారం. కల్మాడితోపాటు ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి భానోత్కూ ఉద్వాసన పలికింది.
No comments:
Post a Comment