Monday, January 24, 2011

కల్మాడికి ఉద్వాసన

న్యూఢిల్లీ,జనవరి 24 : కామన్వెల్త్‌ క్రీడల  ఆర్గనైజింగ్‌ కమిటీ అధ్యక్ష పదవినుంచి సురేష్‌ కల్మాడిని ప్రభుత్వం
తొల గించింది. ఇందులో జరిగిన కుంభకోణంపై సీబీఐ విచారణ జరుగుతున్నందున ఆయనను తొలగించినట్లు సమాచారం. కల్మాడితోపాటు ఆర్గనైజింగ్‌ కమిటీ కార్యదర్శి భానోత్‌కూ ఉద్వాసన పలికింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...