తత్వవేత్త కొత్త సచ్చిదానంద మూర్తి కన్నుమూత

గుంటూరు,జనవరి 24 : ప్రముఖ తత్వవేత్త, దార్శనికుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ కొత్త సచ్చిదానంద మూర్తి సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన సెయింట్ జోసఫ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉప కులపతిగా సచ్చిదానందమూర్తి పనిచేశారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు