Monday, January 24, 2011

తత్వవేత్త కొత్త సచ్చిదానంద మూర్తి కన్నుమూత

గుంటూరు,జనవరి 24 : ప్రముఖ తత్వవేత్త, దార్శనికుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ కొత్త సచ్చిదానంద మూర్తి సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన సెయింట్ జోసఫ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉప కులపతిగా సచ్చిదానందమూర్తి పనిచేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...