హైదరాబాద్,జనవరి 29: ఇంజనీరింగ్, ఫార్మసీ, మెడిసిన్, డెంటల్, అగ్రికల్చర్ తదితర కోర్సులకు నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష ఎంసెట్-2011 మే 8వ తేదీన జరుగుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే నెల 10వ తేదీన పత్రికల్లో ప్రచురితమవుతుంది. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి దరఖాస్తుల విక్రయం, స్వీకరణ ప్రారంభం అవుతుంది. ఆలస్య రుసుము లేకుండా మార్చి 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పోస్టాఫీసులు, ఆంధ్రా బ్యాంక్ బ్రాంచీలు, ఈ-సేవాకేంద్రాల్లో విక్రయిస్తారు.
Saturday, January 29, 2011
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment