Wednesday, December 29, 2010
రెండో టెస్టులో భారత్ గెలుపు
దర్బన్,డిసెంబర్ 29: రెండో టెస్టులో భారత్ 87 పరుగుల తేడాతో విజయం సాధించిఇంది. మూడు మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. ఆఖరి మ్యాచ్ ఆదివారం నుంచి కేప్టౌన్లో జరుగుతుంది.303 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా... నాలుగో రోజు బుధవారం రెండో ఇన్నింగ్స్లో 72.3 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటయింది. ఓవర్నైట్ బ్యాట్స్మెన్ కలిస్ (52 బంతుల్లో 17; 2 ఫోర్లు), డివిలియర్స్ (76 బంతుల్లో 33; 1 సిక్సర్) అవుట్ అయ్యారు. మొత్తం రెండు ఇన్నింగ్స్లోనూ టాప్ స్కోరర్గా నిలిచిన హైదరాబాదీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment