Wednesday, December 22, 2010

టీఆర్‌ఎస్‌ లో చేరిన టీడీపీ నేత జితేందర్‌రెడ్డి

హైదరాబాద్,డిసెంబర్ 22 : మాజీ ఎంపీ, టీడీపీ నేత జితేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఆయనతోపాటు భారీ సంఖ్యలో ఆయన అనుచరులు టీఆర్‌ఎస్‌లో చేరారు. జడ్చర్ల జడ్పీహాల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలనుంచి తెలంగాణ వాదులు తరలివచ్చారు.  తెలంగాణ ఉద్యమం బలహీనంగా ఉన్న పాలమూరు జిల్లాలోని ప్రతి ఇంటిపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగరడానికి కృషి చేస్తానని చెప్పారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...