Tuesday, December 21, 2010
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ కు భారత జట్టు
ముంబయి,డిసెంబర్ 21: సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్, టీ-20కి భారత జట్టును బీసీసీఐ మంగళవారం ఎంపిక చేసింది. జట్టు : మహేంద్రసింగ్ ధోనీ, గౌతమ్ గంభీర్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, సురేష్రైనా, యువరాజ్ సింగ్, హర్భజన్, ప్రవీణ్కుమార్, శ్రీశాంత్, పీయూష్చావ్లా, జహీర్ఖాన్, ఆశిష్ నెహ్రా, మునాఫ్ పటేల్, యూసఫ్పఠాన్, అశ్విన్. కాగా ఇషాంత్ శర్శ, రోహిత్లకు జట్టులో చోటు దక్కలేదు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment