Saturday, December 18, 2010
ధోనీ సేన ముందు భారీ సవాల్...
సెంచూరియన్,డిసెంబర్ 18: : భారత్తో టెస్టు మ్యాచ్ను దక్షిణాఫ్రికా రికార్డుల కోసం ఉపయోగించుకుంటోంది. తొలి ఇన్నింగ్స్ ను 4 వికెట్ల నష్టానికి 620 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.కెరీర్లో 38 సెంచరీలు చేసిన కలిస్ డబుల్ సెంచరీ చేశాడు. డివిలియర్స్ ఏకంగా తమ దేశ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు. సూపర్ స్పోర్ట్ పార్క్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్ లో భారత్ 2 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఓపెనర్లు సెహ్వాగ్ 63 , గంభీర్ 80 పరుగులు చేశారు. ఆట ముగిసే సమయానికి ద్రవిడ్ 28, ఇషాంత్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్టెయిన్, హారిస్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment