Monday, December 20, 2010
భారీగా పెరగనున్న వంట గ్యాస్ ధర
న్యూఢిల్లీ,డిసెంబర్ 20: వంటగ్యాస్ ధరను భారీగా పెంచడానికి కసరత్తు జరుగుతున్నది. గ్యాస్ సిలిండర్ పెంపు ధ రూ. 50 నుంచి రూ. 100 వరకూ ఉండవచ్చని అంచనా. ఆగస్టు నుంచి అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధరలు దాదాపు 66 శాతం పెరిగాయని, దీనివల్ల ప్రభుత్వ రంగ చమురు సంస్థలపై పెనుభారం పడిందని ప్రభుత్వం చెబుతున్నది. చమురు సంస్థలు ఏటా దాదాపు 30 లక్షల టన్నుల ఎల్పీజీని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. వంటగ్యాస్ ధర పెంపుపై కేంద్రప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకోనుంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment