Monday, December 27, 2010

డర్బన్ లో వికెట్ ల విన్యాసం...

డర్బన్,,డిసెంబర్ 27:  కింగ్స్‌మీడ్ మైదానంలో జరుగుతున్న రెండవ టెస్ట్ లో రెండో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 30.5 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 74 పరుగులు కలుపుకుని భారత్ ప్రస్తుతం 166 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆట ముగిసే సమయానికి లక్ష్మణ్ (59 బంతుల్లో 23 బ్యాటింగ్; 4 ఫోర్లు), పుజారా (51 బంతుల్లో 10 బ్యాటింగ్; 1 ఫోర్) క్రీజులో ఉన్నారు. రెండో రోజు 77.4 ఓవర్లలో 245 పరుగులు రాగా... 18 వికెట్లు పడ్డాయి. డర్బన్‌లో ఒకేరోజు ఇన్ని వికెట్లు పడటం ఇదే తొలిసారి. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...