Tuesday, December 14, 2010
కేంద్ర సమాచార కమిషన్ నూతన కమిషనర్గా సత్యానంద్ మిశ్రా
న్యూఢిల్లీ,డిసెంబర్ 14: కేంద్ర సమాచార కమిషన్ నూతన కమిషనర్గా సత్యానంద్ మిశ్రాను నియమించనున్నారు. ఈమేరకు ప్రధానమంత్రి మన్మోహన్ న్యాయ శాఖమంత్రి వీరప్పమొయిలీ, ప్రతిపక్షనేత సుష్మస్వరాజ్ పాల్గొన్న సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుత కమీషనర్ ఎ.ఎన్.తివారీ పదవీకాలం ఈ నెల 19న ముగియనున్నది. 1973 ఐఏఎస్ బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్కు చెందిన 61ఏళ్ల మిశ్రా గతంలో సిబ్బంది శిక్షణ శాఖలో కార్యదర్శిగా కూడా పనిచేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment