కేంద్ర సమాచార కమిషన్‌ నూతన కమిషనర్‌గా సత్యానంద్‌ మిశ్రా

న్యూఢిల్లీ,డిసెంబర్ 14: కేంద్ర సమాచార కమిషన్‌  నూతన కమిషనర్‌గా సత్యానంద్‌ మిశ్రాను నియమించనున్నారు. ఈమేరకు ప్రధానమంత్రి మన్మోహన్‌ న్యాయ శాఖమంత్రి వీరప్పమొయిలీ, ప్రతిపక్షనేత సుష్మస్వరాజ్‌ పాల్గొన్న సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుత కమీషనర్‌ ఎ.ఎన్‌.తివారీ పదవీకాలం ఈ నెల 19న ముగియనున్నది. 1973 ఐఏఎస్‌ బ్యాచ్‌ మధ్యప్రదేశ్‌ కేడర్‌కు చెందిన 61ఏళ్ల మిశ్రా గతంలో సిబ్బంది శిక్షణ శాఖలో కార్యదర్శిగా కూడా పనిచేశారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు