హైదరాబాద్,డిసెంబర్ 30: : సీనియర్ న్యాయవాది, పౌరహక్కుల నేత కణ్ణబీరన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో భాదపడుతూ గురువారం సాయంత్రం మారేడ్పల్లిలోని ఆయన స్వగృహంలో మరణించారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా హక్కుల రంగంలో కృషి చేస్తున్నారు. నక్సలైట్ల మీద పెట్టిన కేసుల్ని హైకోర్టులోను, పై కోర్టుల్లోను వాదించారు. బూటకపు ఎన్కౌంటర్ల గుట్టురట్టు చేయడంలో ఆయన ముందుండేవారు. అయన భార్య వసంత, కూతురు కల్పన సాంస్కృతిక రంగంలో సేవలందిస్తున్నారు.
,
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment