Thursday, December 23, 2010

దీక్ష విరమించిన జగన్

విజయవాడ,డిసెంబర్ 23 : రైతు సమస్యల పరిష్కారానికి 48 గంటల పాటు లక్ష్యదీక్ష చేపట్టిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం 12 గంటలకు దీక్ష విరమించారు. కృష్ణాజిల్లా మొవ్వ మండలానికి చెందిన కొనకళ్ల వీర నాగేశ్వరరావు అనే రైతన్న అందించిన నిమ్మరసం తాగి ఆయన తన దీక్షను విరమించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...