Thursday, December 23, 2010

‘9/11’ వైద్య బిల్లుకు అమెరికా ఆమోదం

వాషింగ్టన్,డిసెంబర్ 23: సెప్టెంబర్ 11 న్యూయార్క్ ఉగ్రవాద దాడుల శిథిలాల తొలగింపులో పాల్గొని ఆ కాలుష్యానికి జబ్బుపడ్డవారికి ఆరోగ్య సహాయం, పరిహారాల బిల్లుకు అమెరికా కాంగ్రెస్ బుధవారం ఆమోద ముద్ర వేసింది. దీని వల్ల, అమెరికా ప్రభుత్వం 9/11 శిథిలాల తొలగింపు బాధితులకోసం 430 కోట్ల డాలర్ల (సుమారు రూ. 19,400 కోట్లు) నిధిని ఏర్పాటు చేయాల్సి వస్తుంది. పదేళ్లపాటు ఆ నిధిని అందుబాటులో ఉంచాలని ప్రతిపాదించగా, కాంగ్రెస్ దాన్ని 5 ఏళ్లకు కుదించింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...