Thursday, December 30, 2010

మే 8 తేదిన ఎంసెట్

హైదరాబాద్,డిసెంబర్ 30: :  రాష్ర్టంలో జరిగే ప్రవేశ పరీక్షల తేదిలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. మే 8 తేదిన ఎంసెట్, మే 15 ఐసెట్‌ను, జూన్ 4 ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రవేశ పరీక్ష జరిగిన 15 రోజుల లోపే ఫలితాలను ప్రకటిస్తామని తెలిపారు.  జంబ్లింగ్ లేకుండానే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...