Thursday, December 30, 2010
మే 8 తేదిన ఎంసెట్
హైదరాబాద్,డిసెంబర్ 30: : రాష్ర్టంలో జరిగే ప్రవేశ పరీక్షల తేదిలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. మే 8 తేదిన ఎంసెట్, మే 15 ఐసెట్ను, జూన్ 4 ఎడ్సెట్ ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రవేశ పరీక్ష జరిగిన 15 రోజుల లోపే ఫలితాలను ప్రకటిస్తామని తెలిపారు. జంబ్లింగ్ లేకుండానే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment