Wednesday, December 15, 2010
రోడ్డు ప్రమాదాలలో 14 మంది మృతి
హైదరాబాద్,డిసెంబర్ 15: రాష్ట్రంలో బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో 14 మంది మరణించారు. ఖమ్మం జిల్లా అశ్వాపురంవద్ద లారీ-ఆటో ఢీకొన్న దుర్ఘటనలో 8 మంది మృతి చెందారు. కర్నూలు జిల్లాలోని ఆలూరు మండలం కరువల్లి సమీపంలో బస్సు-ఆటో ఢీకొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. విజయవాడ పటమట జేడీ టవర్స్ వద్ద లారీ- ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. హైదరాబాద్ అల్కాపురి కూడలి వద్ద లారీ కిందపడి నాలుగో తరగతి విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment