భారత్... 136/9

సెంచూరియన్ ,డిసెంబర్ 16:  దక్షిణ్రాఫ్రికాతో ఇక్కడ జరుగుతున్న మొదటి టెస్ట్ లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ లో  136 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి కష్టాలలో పడింది. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ డకౌట్‌తో ఆరంభమైన ఇండియన్ టాప్ ఆర్డర్ పతనం చివరిదాకా కొనసాగింది.  గంభీర్ 5, ద్రావిడ్ 14, సచిన్ 36, లక్ష్మణ్ 7, హర్బజన్ సింగ్ 27 పరుగులు చేసి పెవిలియన్ చేరారు.  ధోని 33, జైదేవ్ ఉనాద్కత్ 1 పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. బౌలర్ స్టెయితన  పదునైన బంతులతో  మూడు,తన ఇన్నిస్వింగ్‌ర్లతో  మోర్కెల్ నాలుగు వికెట్లు తీశారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు