Thursday, December 16, 2010
భారత్... 136/9
సెంచూరియన్ ,డిసెంబర్ 16: దక్షిణ్రాఫ్రికాతో ఇక్కడ జరుగుతున్న మొదటి టెస్ట్ లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ లో 136 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి కష్టాలలో పడింది. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ డకౌట్తో ఆరంభమైన ఇండియన్ టాప్ ఆర్డర్ పతనం చివరిదాకా కొనసాగింది. గంభీర్ 5, ద్రావిడ్ 14, సచిన్ 36, లక్ష్మణ్ 7, హర్బజన్ సింగ్ 27 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ధోని 33, జైదేవ్ ఉనాద్కత్ 1 పరుగుతో క్రీజ్లో ఉన్నారు. బౌలర్ స్టెయితన పదునైన బంతులతో మూడు,తన ఇన్నిస్వింగ్ర్లతో మోర్కెల్ నాలుగు వికెట్లు తీశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment