భారత్ కు అయిదు బంగారు పతకాలు

 గ్వాంగ్'జౌ,నవంబర్ 21:  ఆసియా క్రీడలలో భారత్ క్రీడాకారులు అయిదు బంగారు పతకాలు సాధించారు. దీంతో పతకాల పట్టికలో భారత్ 8వ స్థానానికి  చేరింది. మహిళల మూడు వేల మీటర్ల స్టీపుల్ ఛేజ్ ఈవెంట్'లో సుధాసింగ్ స్వర్ణపతకం సాధించింది.టెన్నిస్ సింగిల్స్ లో సానియాకు కాంస్య పతకం లభించింది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు