Sunday, November 21, 2010

భారత్ కు అయిదు బంగారు పతకాలు

 గ్వాంగ్'జౌ,నవంబర్ 21:  ఆసియా క్రీడలలో భారత్ క్రీడాకారులు అయిదు బంగారు పతకాలు సాధించారు. దీంతో పతకాల పట్టికలో భారత్ 8వ స్థానానికి  చేరింది. మహిళల మూడు వేల మీటర్ల స్టీపుల్ ఛేజ్ ఈవెంట్'లో సుధాసింగ్ స్వర్ణపతకం సాధించింది.టెన్నిస్ సింగిల్స్ లో సానియాకు కాంస్య పతకం లభించింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...