మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ

న్యూఢిల్లీ,నవంబర్ 26: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర హొం మంత్రి చిదంబరం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న ఒక్కో జిల్లాకు ఈ ఏడాది 25 కోట్ల రూపాయలు కేటాయిస్తారు. వచ్చే ఏడాది ఒక్కో జిల్లాకు 30 కోట్ల రూపాయలు కేటాయిస్తారు. దేశవ్యాప్తంగా 60 జిల్లాలలో ఈ ప్రత్యేక ప్యాకేజీ పథకం అమలు చేస్తారు. ఈ పథకం అమలయ్యే జిల్లాలలో రహదారులు, ప్రజాపంపిణీ వ్యవస్థ, పాఠశాలల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు