Friday, November 26, 2010
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ
న్యూఢిల్లీ,నవంబర్ 26: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర హొం మంత్రి చిదంబరం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న ఒక్కో జిల్లాకు ఈ ఏడాది 25 కోట్ల రూపాయలు కేటాయిస్తారు. వచ్చే ఏడాది ఒక్కో జిల్లాకు 30 కోట్ల రూపాయలు కేటాయిస్తారు. దేశవ్యాప్తంగా 60 జిల్లాలలో ఈ ప్రత్యేక ప్యాకేజీ పథకం అమలు చేస్తారు. ఈ పథకం అమలయ్యే జిల్లాలలో రహదారులు, ప్రజాపంపిణీ వ్యవస్థ, పాఠశాలల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment