Monday, November 22, 2010
భారత్ కు భద్రతామండలి సభ్యత్వంపై అమెరికా కాంగ్రెస్లో తీర్మానం
వాషింగ్టన్,నవంబర్ 22: భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించడానికి వీలుగా ఐరాస చర్యలు తీసుకోవాలని కోరుతూ అమెరికా ప్రతినిధుల సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభ సభ్యుడు గుస్ బిలిరాకిస్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానం లో పంచ శాంతికి, దక్షిణాసియా అభివృద్ధికి భారత్ చేసిన కృషిని కొనియాడారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్ లో ఏ రాజకీయాభిప్రాయాన్నయినా స్వేచ్ఛగా వ్యక్తీకరించవచ్చని తీర్మానం పేర్కొంది. తీర్మానంపై తదుపరి తీసుకోవాల్సిన చర్యలను నిర్ణయించడంకోసం విదేశీ వ్యవహారాల హౌస్ కమిటీ పరిశీలనకు పంపారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment