బాడ్మింటన్‌ లో ముగిసిన భారత్ పోరు



గ్యాంగ్‌జౌ,నవంబర్ 18: ఆసియా క్రీడలలో బాడ్మింటన్‌ లో ఒక్క పతకమైనా దక్కకుండానే భారత్ పోరు ముగిసింది. భారత ఆశాకిరణం సైనా నెహ్వల్‌ క్వార్టర్ ఫైనల్స్ లోనే చేతులెత్తేసింది. హాంగ్‌కాంగ్‌కి చెందిన ఇవ్ వుయ్ యున్  చేతిలో 8-21, 21-8, 19-21 తో ఓటమి పాలైంది.




Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు