Thursday, November 18, 2010

బాడ్మింటన్‌ లో ముగిసిన భారత్ పోరు



గ్యాంగ్‌జౌ,నవంబర్ 18: ఆసియా క్రీడలలో బాడ్మింటన్‌ లో ఒక్క పతకమైనా దక్కకుండానే భారత్ పోరు ముగిసింది. భారత ఆశాకిరణం సైనా నెహ్వల్‌ క్వార్టర్ ఫైనల్స్ లోనే చేతులెత్తేసింది. హాంగ్‌కాంగ్‌కి చెందిన ఇవ్ వుయ్ యున్  చేతిలో 8-21, 21-8, 19-21 తో ఓటమి పాలైంది.




No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...