పతకాల పట్టికలో భారత దేశానికి ఆరవ స్థానం

గ్వాంగ్‌జౌ,నవంబర్ 26 : ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత దేశానికి ఆరవ స్థానం లభించింది. భారత్ కు 14 బంగారు పతకాలు లభించాయి. బాక్సింగ్ 75కిలోల విభాగంలో భారత  క్రీడాకారుడు విజేంద్ర సింగ్ బంగారు పతకం గెలుచుకున్నాడు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు