Friday, November 26, 2010

పతకాల పట్టికలో భారత దేశానికి ఆరవ స్థానం

గ్వాంగ్‌జౌ,నవంబర్ 26 : ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత దేశానికి ఆరవ స్థానం లభించింది. భారత్ కు 14 బంగారు పతకాలు లభించాయి. బాక్సింగ్ 75కిలోల విభాగంలో భారత  క్రీడాకారుడు విజేంద్ర సింగ్ బంగారు పతకం గెలుచుకున్నాడు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...