నాగపూర్ టెస్ట్ లో భారత్ ఆధిక్యం

నాగపూర్,నవంబర్ 21:  న్యూజిలాండ్'తో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ తొలిఇన్నింగ్స్'లో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయి 292 పరుగులు చేసింది. ఓపెనర్లు గంభీర్ 78 పరుగులు, సెహ్వాగ్ 74 పరుగులు చేసి అవుటయ్యారు. ద్రావిడ్ 69 పరుగులు, సచిన్ టెండూల్కర్ 57 పరుగులతో క్రీజ్'లో ఉన్నారు.అంతకు ముందు తొలిఇన్నింగ్స్'లో న్యూజిలాండ్ జట్టు 193 పరుగులు చేసింది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు