Sunday, November 21, 2010
నాగపూర్ టెస్ట్ లో భారత్ ఆధిక్యం
నాగపూర్,నవంబర్ 21: న్యూజిలాండ్'తో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ తొలిఇన్నింగ్స్'లో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయి 292 పరుగులు చేసింది. ఓపెనర్లు గంభీర్ 78 పరుగులు, సెహ్వాగ్ 74 పరుగులు చేసి అవుటయ్యారు. ద్రావిడ్ 69 పరుగులు, సచిన్ టెండూల్కర్ 57 పరుగులతో క్రీజ్'లో ఉన్నారు.అంతకు ముందు తొలిఇన్నింగ్స్'లో న్యూజిలాండ్ జట్టు 193 పరుగులు చేసింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment