Sunday, November 21, 2010

నాగపూర్ టెస్ట్ లో భారత్ ఆధిక్యం

నాగపూర్,నవంబర్ 21:  న్యూజిలాండ్'తో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ తొలిఇన్నింగ్స్'లో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయి 292 పరుగులు చేసింది. ఓపెనర్లు గంభీర్ 78 పరుగులు, సెహ్వాగ్ 74 పరుగులు చేసి అవుటయ్యారు. ద్రావిడ్ 69 పరుగులు, సచిన్ టెండూల్కర్ 57 పరుగులతో క్రీజ్'లో ఉన్నారు.అంతకు ముందు తొలిఇన్నింగ్స్'లో న్యూజిలాండ్ జట్టు 193 పరుగులు చేసింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...