ఉద్యోగుల సమ్మెతో రేడియో, టీ.వీ.ప్రసారాలు బంద్

 హైదరాబాద్,నవంబర్ 23 :ఆకాశవాణి, దూరదర్శన్   ఉద్యోగుల రెండు రోజుల సమ్మెతో దేశవ్యాప్తంగా ఆకాశవాణి, దూరదర్శన్ ప్రసారాలు తొలిసారిగా నిలిచిపోయాయి.  ప్రసార భారతి ని రద్దు చేసి తమను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిధిలోకి తీసుకోవాలంటూ వీరు ఆందోళనబాట పట్టారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు