Tuesday, November 23, 2010

ఉద్యోగుల సమ్మెతో రేడియో, టీ.వీ.ప్రసారాలు బంద్

 హైదరాబాద్,నవంబర్ 23 :ఆకాశవాణి, దూరదర్శన్   ఉద్యోగుల రెండు రోజుల సమ్మెతో దేశవ్యాప్తంగా ఆకాశవాణి, దూరదర్శన్ ప్రసారాలు తొలిసారిగా నిలిచిపోయాయి.  ప్రసార భారతి ని రద్దు చేసి తమను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిధిలోకి తీసుకోవాలంటూ వీరు ఆందోళనబాట పట్టారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...