మార్చి 7 నుంచి ఇంటర్,24 నుంచి ఎస్.ఎస్.సి. పరీక్షలు

హైదరాబాద్ ,నవంబర్ 20:   ఇంటర్మీడియట్ పరీక్షలు  మార్చి 7 నుంచి  నిర్వహించనున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు  ప్రకటించింది. ఉదయం 8 గంటల నుంచి 11 గంటలకు పరీక్షలు జరుగుతాయి. కాగా,  పదవ తరగతి వార్షిక పరీక్షలు మార్చి 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 9 వరకు పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ  ప్రకటించింది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు