Saturday, November 20, 2010
మార్చి 7 నుంచి ఇంటర్,24 నుంచి ఎస్.ఎస్.సి. పరీక్షలు
హైదరాబాద్ ,నవంబర్ 20: ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 7 నుంచి నిర్వహించనున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఉదయం 8 గంటల నుంచి 11 గంటలకు పరీక్షలు జరుగుతాయి. కాగా, పదవ తరగతి వార్షిక పరీక్షలు మార్చి 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 9 వరకు పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ ప్రకటించింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment