Saturday, November 20, 2010

మార్చి 7 నుంచి ఇంటర్,24 నుంచి ఎస్.ఎస్.సి. పరీక్షలు

హైదరాబాద్ ,నవంబర్ 20:   ఇంటర్మీడియట్ పరీక్షలు  మార్చి 7 నుంచి  నిర్వహించనున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు  ప్రకటించింది. ఉదయం 8 గంటల నుంచి 11 గంటలకు పరీక్షలు జరుగుతాయి. కాగా,  పదవ తరగతి వార్షిక పరీక్షలు మార్చి 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 9 వరకు పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ  ప్రకటించింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...