Monday, November 22, 2010
భారత్ కు 373 పరుగుల తొలిఇన్నింగ్స్ ఆధిక్యత
నాగపూర్,నవంబర్ 22: : భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న మూడవ టెస్ట్ లో ఆదివారం మూడవ రోజున భారత్ 8 వికెట్లు నష్టానికి 566 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీనితో భారత్ కు 373 పరుగుల తొలిఇన్నింగ్స్ ఆధిక్యత లభంచింది. ద్రావిడ్ 191, ధోనీ 98, గంభీర్ 78, సెహ్వాగ్ 74, సచిన్ 61, హర్బజన్ సింగ్ 20, లక్ష్మణ్ 12, రైనా 3 పరుగులు చేశారు. శర్మ ఏడు పరుగులు చేసి, శ్రీనాధ్ పరుగులు ఏమీలేకుండా నాటౌట్ గా నిలిచాడు. కాగా, ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండవ ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment