29 నుంచి శీతాకాల అసెంబ్లీ

హైదరాబాద్,నవంబర్ 23:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 29వ తేదీ నుంచి  ప్రారంభం కానున్నాయి. అదేరోజున రాష్ట్ర శాసనమండలి సమావేశం కూడా ప్రారంభం అవుతుంది. ఆరు రోజులపాటు ఈ సమావేశాలు జరుగుతాయి. మైక్రో ఫైనాన్స్, వర్షాలు, సహాయక చర్యలు తదితర అంశాలపై  ఈ  సమావేశాల్లో వేడిగా చర్చ జరిగే  అవకాశం ఉంది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు