Tuesday, November 23, 2010

29 నుంచి శీతాకాల అసెంబ్లీ

హైదరాబాద్,నవంబర్ 23:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 29వ తేదీ నుంచి  ప్రారంభం కానున్నాయి. అదేరోజున రాష్ట్ర శాసనమండలి సమావేశం కూడా ప్రారంభం అవుతుంది. ఆరు రోజులపాటు ఈ సమావేశాలు జరుగుతాయి. మైక్రో ఫైనాన్స్, వర్షాలు, సహాయక చర్యలు తదితర అంశాలపై  ఈ  సమావేశాల్లో వేడిగా చర్చ జరిగే  అవకాశం ఉంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...