Tuesday, November 30, 2010

గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

హైదరాబాద్,నవంబర్ 30 : గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. ఈ పరీక్షల్లో 10,500 మంది అభ్యర్థులు మెయిన్స్ కు  అర్హత సాధించారు. ఎపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అభ్యర్థుల వివరాలు అందుబాటులో వుంచారు.   మెయిన్స్ పరీక్ష తేదీలను త్వరలోనే ప్రకటిస్తారు. 210 పోస్టులకు మెయిన్స్ లో 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక జరిగింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...