Tuesday, November 30, 2010
గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
హైదరాబాద్,నవంబర్ 30 : గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. ఈ పరీక్షల్లో 10,500 మంది అభ్యర్థులు మెయిన్స్ కు అర్హత సాధించారు. ఎపీపీఎస్సీ వెబ్సైట్లో అభ్యర్థుల వివరాలు అందుబాటులో వుంచారు. మెయిన్స్ పరీక్ష తేదీలను త్వరలోనే ప్రకటిస్తారు. 210 పోస్టులకు మెయిన్స్ లో 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక జరిగింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment