Thursday, October 21, 2010

తీర్పును రిజర్వ్ లో ఉంచిన కర్ణాటక హైకోర్టు

బెంగళూరు,అక్టోబర్ 21: కర్ణాటకలో 11 మంది బీజేపీ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును న్యాయస్థానం రిజర్వ్ లో ఉంచింది. యడ్యూరప్ప విశ్వాస పరీక్షకు ముందు 11 మంది బీజేపీ అసమ్మతి ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ అనర్హులుగా ప్రకటించగా, వారు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...