తీర్పును రిజర్వ్ లో ఉంచిన కర్ణాటక హైకోర్టు

బెంగళూరు,అక్టోబర్ 21: కర్ణాటకలో 11 మంది బీజేపీ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును న్యాయస్థానం రిజర్వ్ లో ఉంచింది. యడ్యూరప్ప విశ్వాస పరీక్షకు ముందు 11 మంది బీజేపీ అసమ్మతి ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ అనర్హులుగా ప్రకటించగా, వారు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు