Monday, October 25, 2010
బ్రిటన్లో భారత్ నిపుణులపై ఆంక్షల ఎత్తివేత
లండన్,అక్టోబర్ 25: ఐరోపాయేతర దేశాల నిపుణులను తమ కంపెనీలు ఉద్యోగాల్లో నియమించుకోవడంపై విధించిన ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ సూచనప్రాయంగా తెలిపారు. నిపుణుల సంఖ్యపై విధించిన పరిమితి గురించి పునరాలోచిస్తామన్నారు. భారత్తో పాటు ఈ దేశాలకు చెందిన నిపుణులను ఏడాదికి 24,100 మందిని మాత్రమే నియమించుకోవాలని బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. దీనిపై కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కామెరాన్ సోమవారం ఈ ఆందోళనపై స్పందించారు. ‘వీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణుల సేవలను వినియోగించుకోడానికి ఇబ్బంది లేకుండా చూస్తాను’ అని హామీ ఇచ్చారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment