Saturday, October 30, 2010

మహేష్ బాబు తో మణిరత్నం సినిమా?

చెన్నై: ఇటీవలే రావణన్ చిత్రాన్ని కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ నటీనటుల సమ్మేళనంతో తెరకెక్కించిన దర్శకుడు మణిరత్నం... తాజాగా మరో చరిత్రాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతున్నారట. యంతిరన్(రోబో)ను నిర్మించిన సన్ పిక్చర్స్ సంస్థ ఆ చిత్రాన్ని నిర్మించనున్నట్టు సమాచారం. తమిళ్, తెలుగు భాషల్లో రూపొందించనున్న ఈ చిత్రంలో తమిళ్‌లో విక్రమ్, తెలుగులో మహేష్ బాబు హీరోలుగా నటిస్తారని తెలిసింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...