Thursday, October 28, 2010

కామన్వెల్త్ కాంట్రాక్టు కంపెనీలపై ఐటీ దాడులు

న్యూఢిల్లీ,అక్టోబర్ 28: కామన్వెల్త్ క్రీడల కుంభకోణం కొత్త మలుపు తిరుగుతోంది. క్రీడల నిర్వహణలో నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై చేపట్టిన దర్యాప్తును ఆదాయపు పన్నుశాఖ వేగవంతం చేసింది. క్రీడలకు సంబంధించి వివిధ పనులు చేసిన కాంట్రాక్టు కంపెనీలపై గురువారం ఐటీ అధికారులు దాడులు చేశారు. 300 మంది అధికారులు దేశవ్యాప్తంగా 50కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు చేసి అనేక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...