Thursday, October 28, 2010
కామన్వెల్త్ కాంట్రాక్టు కంపెనీలపై ఐటీ దాడులు
న్యూఢిల్లీ,అక్టోబర్ 28: కామన్వెల్త్ క్రీడల కుంభకోణం కొత్త మలుపు తిరుగుతోంది. క్రీడల నిర్వహణలో నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై చేపట్టిన దర్యాప్తును ఆదాయపు పన్నుశాఖ వేగవంతం చేసింది. క్రీడలకు సంబంధించి వివిధ పనులు చేసిన కాంట్రాక్టు కంపెనీలపై గురువారం ఐటీ అధికారులు దాడులు చేశారు. 300 మంది అధికారులు దేశవ్యాప్తంగా 50కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు చేసి అనేక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment