Thursday, October 21, 2010
‘జీవన్దాన్’ పథకాన్ని ప్రారంభించనున్న ఆంధ్ర
హైదరాబాద్,అక్టోబర్ 21: రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య తన అవయవాలను దానం చేశారు. గురువారమిక్కడ జరిగిన ఇండియన్ సోసైటీ ఆఫ్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంYఏషన్ (అవయవాల మార్పిడి) జాతీయ సదస్సును ప్రారంభించిన ఆయన తన మరణానంతరం అవయావాలను దానమిస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఓ ప్రమాణపత్రంలో ఆయన సంతకం చేశారు. అవయావాల దానం వల్ల కలిగే ప్రయోజనాలను సామాన్యప్రజలకు వివరించేందుకు, అవయవాల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించేందుకు ‘జీవన్దాన్’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. బ్రైన్ డెత్(మెదడు చచ్బుబడిపోవడం) కేసుల్లో అవయవమార్పిడికి కావాల్సిన ప్రమాణ పత్రం తీసుకోవడం, ఈ విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించడం జీవన్ధాన్ పథకం ప్రధాన లక్ష్యమని తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment