Thursday, October 28, 2010
బీహార్ మూడో దశ పోలింగ్ ప్రశాంతం
పాట్నా,అక్టోబర్ 28: బీహార్ మూడో విడత పోలింగ్ చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. దాదపు 55 శాతం పోలింగ్ ఇగింది. మూడో దశ ఎన్నికల్లో 48 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ఇగింది. ఇందులో ఐదు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలున్నాయి. వైశాలి జిల్లాలోని రాఘపూర్ నియోజవర్గంలో ఓటర్లు పడవలపై వచ్చి ఓట్లు వేశారు. మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి ఆర్జేడీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి పోటీ చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment