Monday, October 25, 2010
"ఆరెంజ్" ఆడియో విడుదల
హైదరాబాద్,అక్టోబర్ 25: రాంచరణ్ తేజ హీరో గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అంజనా ప్రొడక్షన్స్ పతాకం పై కె. నాగబాబు నిర్మించిన "ఆరెంజ్" సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శిల్ప కళా వేదిక లో వైభవం గా జరిగింది. చిరంజీవి, రామానాయుడు, అరవింద్,వి.వి.వినాయక్,అల్లు అర్జున్, దానయ్య,హారిష్ జైరాజ్, పరుచూరి వెంకటేశ్వరరఒ, బోయపాటి శీను, బ్రహ్మానందం తదితతరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియా లో వున్న హీరో,హీరొయిన్లు రాంచరణ్, జెనీలియా ఆన్ లైన్ లో మాట్లాడారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment