Thursday, October 21, 2010

బీహార్‌లో తొలిదశ పోలింగ్ ప్రశాంతం

పాట్నా,అక్టోబర్ 21: బీహార్‌ శాసనసభకు గురువారం జరిగిన మొదటి విడత పోలింగ్ చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 53 శాతం పోలింగ్ జరిగినట్టు అధికారులు అంచనా వేశారు. మొదటి విడతలో 47 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. బీహార్ శాసనసభలో ఉన్న 243 స్థానాలకు ఆరు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...