బీహార్‌లో తొలిదశ పోలింగ్ ప్రశాంతం

పాట్నా,అక్టోబర్ 21: బీహార్‌ శాసనసభకు గురువారం జరిగిన మొదటి విడత పోలింగ్ చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 53 శాతం పోలింగ్ జరిగినట్టు అధికారులు అంచనా వేశారు. మొదటి విడతలో 47 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. బీహార్ శాసనసభలో ఉన్న 243 స్థానాలకు ఆరు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు