Thursday, October 28, 2010
70:30 నిష్పత్తిలో డీఎస్సీ పోస్టులు
హైదరాబాద్,అక్టోబర్ 28: : డీఎస్సీ-08 పోస్టులను 70:30 నిష్పత్తిలో భర్తీ చేయనున్నట్టు మాధ్యమిక శాఖ మంత్రి మాణిక్య వరప్రసాద్ తెలిపారు. అడ్వకేట్ జనరల్తో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సుమారు 9 వేల మంది డీఈడీ అభ్యర్థులు లబ్ది పొందనున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment