70:30 నిష్పత్తిలో డీఎస్సీ పోస్టులు

హైదరాబాద్,అక్టోబర్ 28: : డీఎస్సీ-08 పోస్టులను 70:30 నిష్పత్తిలో భర్తీ చేయనున్నట్టు మాధ్యమిక శాఖ మంత్రి మాణిక్య వరప్రసాద్ తెలిపారు. అడ్వకేట్ జనరల్‌తో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు.  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సుమారు 9 వేల మంది డీఈడీ అభ్యర్థులు లబ్ది పొందనున్నారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు