Sunday, October 24, 2010

బీహార్ రెండో విడత ఎన్నికల్లో 55 శాతం ఒటింగ్

పాట్నా,అక్టోబర్ 24: బీహార్‌లో 45 అసెంబ్లీ స్థానాలకు జరిగిన రెండో విడత ఎన్నికల పోలింగ్  చెదరు మదురు ఘటనలు మినహా  ప్రశాంతంగా జరిగినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దాదాపు 55 శాతం పోలింగ్ నమోదయిందని, సాంకేతిక కారణాల వలన కొన్ని ప్రాంతాలలో రీపోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం పేర్కొన్నది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...