Sunday, October 24, 2010
బీహార్ రెండో విడత ఎన్నికల్లో 55 శాతం ఒటింగ్
పాట్నా,అక్టోబర్ 24: బీహార్లో 45 అసెంబ్లీ స్థానాలకు జరిగిన రెండో విడత ఎన్నికల పోలింగ్ చెదరు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దాదాపు 55 శాతం పోలింగ్ నమోదయిందని, సాంకేతిక కారణాల వలన కొన్ని ప్రాంతాలలో రీపోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం పేర్కొన్నది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment