విశాఖ వన్ డేలో భారత్ విజయ లక్ష్యం 290 పరుగులు

విశాఖపట్నం,అక్టోబర్ 20: ఇక్కడ జరుగుతున్న రెండవ వన్డే క్రికెట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 289 పరుగులు చేసింది. భారత్ 290 పరుగుల విజయ లక్ష్యం తో పోఆడుతోంది.హుస్సే 69 పరుగులు, పెయిన్ 9 పరుగులు చేసి అవుటయ్యారు. మార్ష్ పరుగులు ఏమీ చేయకుండానే అవుటయ్యాడు. ఎంజె క్లార్క్ 111 పరుగులు, కామెరాన్ వైట్ ఆరు సిక్సర్లు, 89 పరుగులతో నాటౌట్'గా నిలిచారు. పి. కుమార్, నెహ్రా, వినయ్ కుమార్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు