Wednesday, October 20, 2010

విశాఖ వన్ డేలో భారత్ విజయ లక్ష్యం 290 పరుగులు

విశాఖపట్నం,అక్టోబర్ 20: ఇక్కడ జరుగుతున్న రెండవ వన్డే క్రికెట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 289 పరుగులు చేసింది. భారత్ 290 పరుగుల విజయ లక్ష్యం తో పోఆడుతోంది.హుస్సే 69 పరుగులు, పెయిన్ 9 పరుగులు చేసి అవుటయ్యారు. మార్ష్ పరుగులు ఏమీ చేయకుండానే అవుటయ్యాడు. ఎంజె క్లార్క్ 111 పరుగులు, కామెరాన్ వైట్ ఆరు సిక్సర్లు, 89 పరుగులతో నాటౌట్'గా నిలిచారు. పి. కుమార్, నెహ్రా, వినయ్ కుమార్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...