Sunday, September 26, 2010
చికాగో ఇన్స్టిట్యూట్లో గణేశ్ పాఠాలు
నెవాడా (అమెరికా), సెప్టెంబర్ 26: ప్రపంచంలోనే ప్రముఖ కళా పీఠం 'ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఆప్ చికాగో' హిందూ దేవుడు గణేశుని తమ పాఠ్యాంశంగా చేర్చింది. కిం డర్గార్డెన్ నుంచి 12వ తరగతి వరకూ వివిధ స్థాయిలలో గణేషుని చిత్ర వి చిత్ర కళారూపాలపై విద్యార్థులకు బో ధించనున్నారు. గణేషుని ఆకృతులు, వివిధ ముద్రలు, నాట్య భంగిమలతో పాటు శివ, పార్వతి, ఏనుగు రూపం, భారతీయ సంస్కృతిపై పాఠాలుంటాయి. ఇందుకోసం హిందూ కళాకృతులను సమకూర్చుకుని, గణేషుని ఘన చరిత్రను కూడా ఈ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ వారు సిద్ధం చేసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల ప్ర ముఖ హిందూ మేధావి రాజన్ జెడ్ హర్షం వ్యక్తం చేశారు. భారతీయ హిందూ ధర్మంలో కళకు ఎల్లవేళలా పెద్దపీట ఉందని, సంస్కృత సాహిత్యంలో దేవతల చిత్రీకరణపై ప్రస్తావన ఉందని తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment