Monday, March 1, 2010

మంత్రి గాదె వెంకటరెడ్డికి అస్వస్థత


గుంటూరు, మార్చి 1 : రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సోమవారం తెల్లవారు జామున షుగర్ లెవెల్స్ పడిపోవడంతో ఆయనను పొన్నూరులోని ఆస్పత్రికి తరలించారు.మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి గుంటూరు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలియవచ్చింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...