అనంతపురం,ఫిభ్రవరి 9: మహిళా సంగీత ప్రియులు సంగీతం వినడానికి చీరలోనే సంగీతాన్ని వినేలా వినూత్నమైన చీరను అనంతపురం జిల్లా ధర్మవరంకు చెందిన డిజైనర్ మోహన్ రూపొందించారు. ఈ చీరను శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి చేతులు మీదుగా విడుదల చేశారు. ఈ చీరలో కంటికి కనిపించని వైరింగ్, మ్యూజిక్ ఆపరేటింగ్ సిస్టమ్ను ఆమర్చారు. రీచార్జ్ సౌకర్యం కూడా ఉన్న ఈ చీర కొంగుపై మ్యూజిక్ ఆపరేటింగ్ స్విచ్ను అమర్చారు. ఆరుదుగా లభించే స్వరాసఖి జాతిరాళ్లను చీరలో అమర్చినట్లు డిజైనర్ తెలిపారు. ఈ చీర ఖరీదు రూ. 25 వేలుగా నిర్ణయించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment