Thursday, January 21, 2010
ఓయూ ఇంజనీరింగ్ పరీక్షలు వాయిదా
హైదరాబాద్,జనవరి 21: ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన ఇంజనీరింగ్ పరీక్షలు వాయిదా పడ్డాయి. తెలంగాణ సాధించేవరకూ పరీక్షలు రాసేదిలేదని విద్యార్ధులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అలాగే కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని అన్ని పరీక్షలను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు కేయూ వైస్ఛాన్సలర్ ప్రకటించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment