ఓయూ ఇంజనీరింగ్‌ పరీక్షలు వాయిదా

హైదరాబాద్,జనవరి 21: ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన ఇంజనీరింగ్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. తెలంగాణ సాధించేవరకూ పరీక్షలు రాసేదిలేదని విద్యార్ధులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అలాగే కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని అన్ని పరీక్షలను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు కేయూ వైస్‌ఛాన్సలర్‌ ప్రకటించారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు