Thursday, January 21, 2010

ఓయూ ఇంజనీరింగ్‌ పరీక్షలు వాయిదా

హైదరాబాద్,జనవరి 21: ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన ఇంజనీరింగ్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. తెలంగాణ సాధించేవరకూ పరీక్షలు రాసేదిలేదని విద్యార్ధులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అలాగే కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని అన్ని పరీక్షలను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు కేయూ వైస్‌ఛాన్సలర్‌ ప్రకటించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...