Thursday, January 21, 2010
సీమాంధ్ర సమైక్య జేఏసీకి కాంగ్రెస్ దూరం
హైదరాబాద్,జనవరి 21: టీడీపీ ప్రతిపాదించిన సమైక్య ఆంధ్ర ఐక్య కార్యాచరణ సమితిలో తాము చేరడం లేదని ప్రభుత్వ విప్ శైలజానాథ్ స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణకు, సారూప్యత కలిగిన అంశాలపై పోరాటం చేసేందుకు టీడీపీలో కలిసి పనిచేసేందుకు తమకు అభ్యంతరాలు లేవన్నారు. సమైక్య నినాదానికి అనుకూలంగా ప్రజా సంఘాలతో, ఇతర రాజకీయ పార్టీలతో కలిసి ఉద్యమిస్తామని ఈ సందర్భంగా శైలజానాథ్ స్పష్టం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment