Sunday, January 24, 2010

తెలంగాణాపై ఒత్తిళ్ళకు లొంగం: మొయిలీ

న్యూఢిల్లీ,జనవరి 24: తెలంగాణాపై ఎలాంటి ఒత్తిళ్ళకు తలొగ్గేది లేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ వీరప్ప మొయిలీ స్పష్టం చేసారు. తెలంగాణా పై తమకు స్పష్టమైన వైఖరి వుందని ఆయన తెలిపారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...