Wednesday, January 27, 2010

గడువు పై రాజీ లేదు: కె.సి.ఆర్.

హైదరాబాడ్,జనవరి 27: తెలంగాణా పై ఈనెల 28 వరకు విధించిన గడువు పై రాజీ లేదని టీ.ఆర్.యస్. అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావ్ తెలిపారు. 29వ తేదీ శుక్రవారం నాడు జే.ఎ.సీ. కార్యాలయం నుంచి గన్ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించి స్పీకర్ కు రాజీనామాలు సమర్పిస్తామని ఆయన తెలిపారు. దీనికి జె.ఎ.సి. లోని అన్ని పార్టీలు కలసి వస్తాయని ఆశిస్తున్నామని కె.సి.ఆర్. తెలిపారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...