Wednesday, January 27, 2010
గడువు పై రాజీ లేదు: కె.సి.ఆర్.
హైదరాబాడ్,జనవరి 27: తెలంగాణా పై ఈనెల 28 వరకు విధించిన గడువు పై రాజీ లేదని టీ.ఆర్.యస్. అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావ్ తెలిపారు. 29వ తేదీ శుక్రవారం నాడు జే.ఎ.సీ. కార్యాలయం నుంచి గన్ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించి స్పీకర్ కు రాజీనామాలు సమర్పిస్తామని ఆయన తెలిపారు. దీనికి జె.ఎ.సి. లోని అన్ని పార్టీలు కలసి వస్తాయని ఆశిస్తున్నామని కె.సి.ఆర్. తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment